అర్ధరాత్రి వేళ ఇసుక అక్రమ తరలింపు
*జనసేన జిల్లా కార్యదర్శి సాయి శరత్ ఆధ్వర్యంలో అడ్డుకున్న జనసైనికులు..
దెందులూరు నియోజకవర్గం నడిపల్లి ఇసుక ర్యాంప్ లో అర్ధరాత్రి వేళ అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను జనసేన జిల్లా కార్యదర్శి సాయి శరత్ ఆధ్వర్యంలో అడ్డుకున్న జనసైనికులు.. కనీసం తప్పు చేస్తున్నామన్న భయం కూడా తోలుకెళ్ళేవారిలో కనపడలేదు.. ముఠా వారు సైతం ఎవరి తాలూకా మీరు అంటూ ఫోన్లు చేస్తున్న పరిస్థితి.. పెదవేగి పోలీసు వారు కాని.. గ్రామ సచివాలయ వ్యవస్థ కానీ.. ఫిర్యాదు చేసిన పట్టించుకోని వైనం..
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-24-at-10.22.10-AM-1024x1024.jpeg)