జనసేన ఆధ్వర్యంలో వరద బాదితులకు భోజనం ప్యాకెట్స్ పంపిణీ
కోనసీమ జిల్లా: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు 3వ రోజు యర్రంశెట్టివారిపాలెం జనసేన పార్టీ తరుపున సర్పంచ్ మరియు జనసైనికుల సహకారంతో వరద ప్రభావిత ప్రాంతాలలో కోనసీమ జిల్లా, పి.గన్నవరం మండలంలోని నాగుల్లంక గ్రామంలో పర్యటించి.. భోజనం ప్యాకెట్స్ పంపిణీ చేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-19-at-10.54.25-PM-rotated.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-19-at-10.54.43-PM-488x1024.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-19-at-10.54.44-PM-488x1024.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-19-at-10.54.44-PM-1-rotated.jpeg)