ఆర్.డి.ఓ ను కలసి శుభాకాంక్షలు తెలిపిన జనసేన నాయకులు

విజయనగరం ఆర్డీఓ గా గురువారం నూతన భాద్యతలు చేపట్టిన శ్రీమతి ఎం.వి. సూర్యకళ ను జనసేన పార్టీ నేతలు ఆదాడ మోహనరావు, త్యాడ రామకృష్ణారావు(బాలు), డాక్టర్ ఎస్. మురళీమోహన్ మరియు చెల్లూరి ముత్యాల నాయుడు మర్యాద పూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలిపారు.