బోనకల్ లో సామూహిక జాతీయ గీతాలాపన
బోనకల్, రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం బోనకల్ మెయిన్ సెంటర్లో జాతీయ గీతాలాపన చేయడం జరిగింది. సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన పార్టీ విద్యార్థి విభాగ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గంధం ఆనంద్, బోనకల్ మండల జనసేన పార్టీ కార్యదర్శి అద్దంకి సంతోష్ పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-16-at-12.40.16-PM-1-1024x1024.jpeg)