బొట్టు ఆదిలక్ష్మికి మనోధైర్యాన్నిచ్చిన బత్తుల బలరామకృష్ణ

  • వైద్యఖర్చుల నిమిత్తం 5000 ఆర్ధికసాయం

రాజానగరం మండలం, పుణ్యక్షేత్రం గ్రామానికి చెందిన బొట్టు ఆదిలక్ష్మి రాజమండ్రి బొల్లినేని హాస్పిటల్లో కిడ్నీ సంబంధిత వ్యాధితో చికిత్స తీసుకుంటుండగా జనసేన శ్రేణుల ద్వారా విషయం తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ వారిని పలకరించి, ప్రస్తుత యోగక్షేమాలు తెలుసుకొని వైద్య ఖర్చుల నిమిత్తం ₹5,000/౼ రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కిమిడి శ్రీరామ్, మద్దిరెడ్డి బాబులు, నాతిపాం దొరబాబు, పుణ్యక్షేత్రం జనసైనికులు పాల్గొన్నారు.