హరిరామ జోగయ్యను మర్యాదపూర్వకంగా కలిసిన పితాని
ముమ్మిడివరం: మాజీ మంత్రివర్యులు, కాపు సంక్షేమసేన వ్యవస్థాపకులు చేగొండి వెంకట హరిరామ జోగయ్య ను మరియు వారి కుమారులు జనసేన పార్టీ పి.ఏ.సి. సభ్యులు చేగొండి సూర్యప్రకాష్ ను మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, ముమ్మిడివరం నియోజకవర్గం ఇంచార్జ్ పితాని బాలకృష్ణ మరియు జనసేన నాయకులు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-25-at-7.28.33-PM-1-1024x496.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-25-at-7.28.32-PM-3-1024x578.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-25-at-7.28.32-PM-4-1024x767.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-25-at-7.28.33-PM-2-1024x458.jpeg)