జనసేన పార్టీ కాకినాడ స్మార్ట్ సిటీ కమిటీ నియామకాలు

కాకినాడ సిటీ: జనసేన పార్టీ కాకినాడ స్మార్ట్ సిటీ కమిటీ నియామకాలు జరిగినాయి. కాకినాడ సిటీ ఇంచార్జ్, పిఎసి సభ్యులు ముత్త శశిధర్ కాకినాడ రూరల్ ఇంచార్జ్ పిఎసి సభ్యులు పంతం నానాజీ మరియు సిటీ అధ్యక్షులు సంగిశెట్టి అశోక్ ఆధ్వర్యంలో జరిగిన ప్రెస్ మీట్ లో సిటీ కమిటీ సభ్యులను అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కాకినాడ స్మార్ట్ సిటీ కార్యదర్శి వానపల్లి హరికృష్ణ కమిటీ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేసారు.