వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యే ల చిత్ర పటాలను భోగి మంటలల్లో వేసి నిరసన తెలిపిన జనసేన పార్టీ నాయకులు
కాకినాడ రూరల్: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యే లు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ సూచనల మేరకు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యే ల చిత్ర పటాలను భోగి మంటలల్లో వేసి నిరసన తెలిపిన జనసేన పార్టీ కాకినాడ రూరల్ మండల అధ్యక్షులు కరెడ్ల గోవింద్, తదితర నాయకులు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-16-at-14.35.19-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-16-at-14.35.20-1024x461.jpeg)