చిరుపవన్ సేవాసమితి వాటర్ ట్యాంకర్ ద్వారా ఉచిత త్రాగునీరు
రాజోలు, మంగళవారం జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, జనసేన నాయకులు దిరిశాల బాలాజీ పుట్టినరోజు సందర్బంగా దిరిశాల బాలాజీ ఫాలోవర్స్ వారు డీజల్ మరియు డ్రైవర్ జీతం ధన సహయంతో జనసేనపార్టీ చిరుపవన్ సేవాసమితి వాటర్ ట్యాంకర్ ద్వారా మంగళవారం సఖీనేటిపల్లి దోడ్డావారిపేట గోల్లగూడేం ప్రాంతంలో త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న ప్రజలకు జనసేనపార్టీ ఆద్వర్యంలో ఉచిత త్రాగునీరు సరఫరా చేయడం జరిగిందని నామన నాగభూషణం తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-21-at-21.41.49-768x1024.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-21-at-21.41.49-1-768x1024.jpeg)