జనసేనానిని మర్యాదపూర్వకంగా కలిసిన పి.గన్నవరం జనసేన నాయకులు

హైదరాబాద్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను సోమవారం పి.గన్నవరం జనసేన నాయకులు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్నారై జనసేన నాయకులు పెనుమాల జాన్ బాబు, కొమ్ముల కొండలరావు, తోట శ్రీనివాసరావు, కంచిపల్లి అబ్బులు యర్రంశెట్టి ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.