బర్మా ఫణి బాబు ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు
నూజివీడు: రంజాన్ మాసం సందర్భంగా జనసేన పార్టీ నాయకులు బర్మా ఫణి బాబు ఆధ్వర్యంలో జరిగిన ఇఫ్తార్ విందులో 1500 మంది ముస్లిం సోదరులు పాల్గొన్నారు.. తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయ సాధనలను ప్రజల్లోకి తీసుకు వెళ్లడానికి కులాలు మతాల ప్రస్తావన లేని రాజకీయం చేయడానికి జనసేన పార్టీ ఎప్పుడూ ముందుకు ఉంటుందని ఇఫ్తార్ విందుకు విచ్చేసిన ముస్లిం సోదరులకు కృతజ్ఞతలు తెలిపి, ముందుగా ముస్లిం సోదర, సోదరీమణులకు బర్మా ఫణి బాబు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-20-at-9.13.10-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-20-at-9.13.18-PM-1024x766.jpeg)