సుంకర కుటుంబానికి నిత్యావసర వస్తువులు అందజేత
డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం పురపాలక సంఘం 9వ వార్డులో నివాసముంటున్న సుంకర నాగేశ్వరరావు కిడ్నీ వ్యాధితో బాధపడుతుండడంతో మెండా శ్రీకాంత్ నెలకు సరిపడే నిత్యావసర వస్తువులు అందచేసారు. ఆయన ప్రతీ నెల పంపుతానని హామీ ఇచ్చారు. కుటుంబ సభ్యులు ఆయనకు ధన్యవాదములు తెలిపారు. తమ కుటుంబానికి సహాయం చేయిస్తున్న జనసేన పార్టీ తొమ్మిదో వార్డ్ కౌన్సిలర్ విజయలక్ష్మి వాసు మరియు ఏడో వార్డు కౌన్సిలర్ గండి దేవి హారిక స్వామిలను సుంకర కుటుంబీకులు ధన్యవాదములు తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-22-at-16.33.15-768x1024.jpeg)