రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న గాదె

గుంటూరు: ఏపీ ప్రత్యేక హోదా విభజన హామీల అమల సాధన సమితి వారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధనకై, ఉత్తరాంధ్ర, రాయలసీమలకు ప్రత్యేక ప్యాకేజీ యువజన సందర్భంగా ఇచ్చిన హామీల అమలుకై రౌండ్ టేబుల్ సమావేశంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.