ఉమ్మడి అభ్యర్థి గెలుపే ధ్యేయంగా పనిచేయాలి

పుంగనూరు నియోజకవర్గం: జనసేన పార్టీ కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు టీడీపీ ఇంచార్జి చల్లా బాబుని ఆదివారం కలసిన జనసేన- తెలుగుదేశం పార్టీలు కలసి పార్టీ కార్యక్రమాల ప్రక్రియపై చర్చించి ఉమ్మడి అభ్యర్థి గెలుపే ధ్యేయంగా ఉమ్మడి పార్టీల ఆదేశాల ప్రకారం అందరూ కలసి పనిచేసే విదంగా చర్చించడం జరిగింది. జనసేన నియోజకవర్గ సమన్వయ ఇంచార్జి చిన్నా రాయల్, మండల కమికీ సభ్యులు, సీనియర్ నాయకులు పాముల హరి, మణికంఠ, చంద్ర, చౌడేపల్లి సీనియర్ నాయకులు హేమంత్, రమణ, పవన్, సదుం మండల అధ్యక్షులు నాగ తేజ, పులిచర్ల సీనియర్ నాయకులు చంద్రబాబు, అభిమానులు పాల్గొన్నారు.