బీజేపీ-టీడీపీ-జనసేన సానుభూతిపరుల సమావేశం

మదనపల్లెలో దివంగత నేత వంగవీటి మోహన రంగా కుమారుడు వంగవీటి రాధా ఈ యుద్ధ ఎన్నికల సభకి భావితరాల భవిష్యత్ కోసం దిశా నిర్ధేశం చేయడానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మదనపల్లి, గాంధీ రోడ్డులో ఉన్న మిషన్ కాంపౌండ్ గ్రౌండ్ ప్రక్కన సి.ఎస్.ఐ ఫంక్షన్ హాల్ లో ఉదయం బీజేపీ-టీడీపీ-జనసేన సానుభూతి పరుల సమావేశంలో పాల్గొన్న మదనపల్లె టీడీపీ ఎమ్మెల్యే అబ్యర్థి షాజహాన్ బాషా. జనేసన పార్టీ ఉమ్మడి చిత్తూర్ జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం టీడీపీ రాష్ట్ర యువత అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు జనసేన జనార్దన్ బీజేపీ కిరణ్ కుమార్ కార్యక్రమంలో అభిమానులు, మెగాకుటుంబ అభిమానులు జనసైనికులు నాయకులు టీడీపీ కార్యకర్తలు నాయకులు బీజేపీ నాయకులు కార్యకర్తలు బలిజ కులస్తులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.