కన్నెడి కృష్ణకు నివాళులర్పించిన బొంతు
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలం మలికిపురం గ్రామం భూపతి వారి పేటలో కన్నెడి కృష్ణ అకాల మరణం చెందడంతో వారి మృతదేహానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు గారు, సర్పంచ్ గెడ్డం తులసి భాస్కర్ తదితరులు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-13-at-10.13.53-1024x461.jpeg)