పాల్వంచలో భారత రాజ్యాంగ నిర్మాతకు ఘననివాళి

పాల్వంచ, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ, కుల మత ప్రాంతాలకు అతీతంగా రాజ్యాంగ ఫలాలు అందాలనే ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లామని జనసేన పార్టీ తరఫున తెలియజేస్తూ, పాల్వంచ అంబేద్కర్ సెంటర్ నందు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో, జనసేన పార్టీ కార్యకర్తలు, ఓలపల్లి రాంబాబు, మార్గం సందీప్, బ్రహ్మం, కీర్తి సింహాచలం, ప్రహర్షిత్, శశాంక్, మల్లికార్జున్, సాయి, విక్రమ్, మరియు తదితరులు పాల్గొన్నారు.