సత్తుపల్లి పట్టణంలో క్రియాశీలక సభ్యత్వ నమోదు

ఖమ్మం జిల్లా, సత్తుపల్లి నియోజకవర్గం, సత్తుపల్లి పట్టణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన జనసేన క్రియాశీలక సభ్యత్వం – భద్రమైన భవితవ్యం – సత్తుపల్లి పట్టణంలో నిర్వహించండం జరిగినది. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి పట్టణం – జనసేన పార్టీ నాయకులు వబిలిశెట్టి జై చంద్రగుప్తా, అళ్ళా నరేష్ బోమ్మిడాల నాగరాజు, సత్తుపల్లి నియోజకవర్గంలో పలుచోట్ల క్యాంపెయిన్ నిర్వహించారు.