క్రియాశీలక సభ్యత్వ నమోదు విజయవంతం

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కార్యకర్తల క్షేమం కోసం, వారి కుటుంబాలకి అండగా నిలవడం కోసం పార్టీతో అనుసంధానంగా ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన క్రియా శీలక సభ్యత్వం తీసుకుంటే కార్యకర్తలకు ఏవైనా అనుకొని ఘటనలు జరిగినప్పుడు 5 లక్షల రూపాయల ప్రమాద భీమా, 50 వేల రూపాయలు మెడికల్ బీమా వర్తిస్తుంది. బేస్తవారిపేట మండల పరిధిలో 300 మందికి పై చిలుకు ఈ సదవకాశాన్ని వినియోగించుకున్నారు. ఇందుకు సహకరించిన నియోజక వర్గ ఇన్ ఛార్జ్ బెల్లంకొండ సాయి బాబు, బేస్తవారిపేట మండల నాయకులకి మరియు జనసై నికులకి బేస్తవారిపేట మండల అధ్యక్షుడు పిడతల సాయి ధన్యవాదాలు తెలియజేసారు.