క్రియాశీలక సభ్యత్వం – భద్రమైన భవితవ్యం

గుంతకల్ నియోజకవర్గంలో జనసేన పార్టీ కోసం పనిచేసే ప్రతి జనసైనికుడు క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకుని, పార్టీ బలోపేతం దిశగా అడుగులు అడుగులు వేయాలి అనే ఉద్దేశంతో భీమ్లా నాయక్ చిత్రం ప్రదర్శించబడుతున్న చైతన్య థియేటర్ దగ్గర అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ సహకారంతో క్రియాశీలక సభ్యత్వం గోడ పత్రికలు మరియు కరపత్రాలు పంచుతూ ప్రతి ఒక్క అభిమానికి, జనసైనికులకు అవగాహన కల్పించిన రాష్ట్ర సాయి ధరంతేజ్ యువత అధ్యక్షులు పవర్ శేఖర్, గుంతకల్ జనసేన మండల అధ్యక్షుడు కురువ పురుషోత్తం, 13 వార్డ్ ఇంచార్జ్ బండి శేఖర్, పూల ఎర్రిస్వామి, పాండు కుమార్, ఎస్ కృష్ణ, రమేష్ రాజ్, సూర్యనారాయణ, తిమ్మాపురం శివ, దాదా తదితరులు పాల్గొన్నారు.