సీఎం జగన్ మోహన్ రెడ్డి మంచిపని చేసారని హర్షం వ్యక్తం చేసిన ఏలూరు జనసేన

ఏలూరు, మా అభిమాన కధానాయకుడు, జనసేన పార్టీ అధినేత, జనసేనాని కొణిదెల పవన్ కళ్యాణ్ నటించిన “భీమ్లా నాయక్” సినిమా విడుదల సందర్భంగా ఏలూరులో విజయలక్ష్మి దియటర్ వద్ద జనసేన పార్టీ క్రియా కీలక సభ్యత్వాలు నమోదు చేస్తున్న జనసేన కార్యకర్తలు. ఈ సందర్భంగా అభిమానులు మాట్లడుతూ… సీఎం జగన్ మోహన్ రెడ్డి ఒక విధంగా రేట్లు తగ్గించి మంచి పని చేశారని, అలా చేయడం వలన అభిమానులు సినిమా చూసి ఆనందంతో పార్టీ సభ్యత్వాలు నమోదు చేసుకుంటున్నారని ఆనందం వ్యక్తం చేశారు.