ఐ పోలవరం మండల జనసేన కమిటీ సమావేశం

ముమ్మిడివరం నియోజవర్గం: ఐపోలవరం మండల కమిటీ సమావేశం కేసునుకూరు గ్రామంలో మండల అధ్యక్షులు మదిం శెట్టి పురుషోత్తం అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్చార్జి బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పితాని బాలకృష్ణ మాట్లాడుతూ వాటర్ లిస్టులు వెరిఫికేషన్ మరియు కొత్త ఓట్ల నమోదు అంశాలపై చర్చించారు మరియు మండల గ్రామ కమిటీల బలోపేతం కోసం ప్రతి ఒక్క జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు, వీరమహిళలు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో లంకెనపల్లి జమ్మి, ఉండు సత్యనారాయణ, కోన సోమ కిషోర్, కొప్పిశెట్టి గణేష్, సవరకు వెంకట్, మచ్చ నాగబాబు, గుత్తుల శ్రీను, దూడల స్వామి, పెన్నాడ శివ పెమ్మిరెడ్డి రామకోటేశ్వరరావు, పెమ్మిరెడ్డి వీర వెంకట సత్యనారాయణ, నరహర శెట్టి రాంబాబు, సవరపు ప్రసాద్, గోకవరపు సుధీర్, వాసంశెట్టి బాబ్జి, గంజా యేసు, నిమ్మకాయల సత్యనారాయణ, కోల నారాయణరావు, సిరంగి సుధీర్ కుమార్, జగడం పడియా, సలాది లక్ష్మణ్, పెమ్మిరెడ్డి మల్లేష్, మార్త డానిల్, పప్పుల వెంకటేశ్వరరావు, మేడిది రాంబాబు, రాయుడు బాలాజీ, గుత్తుల హరికృష్ణ, ఇండుగుల రామకృష్ణ, ఇల్లా గణేష్, మేడిద వెంకటేశ్వరరావు, పొగాకు వీరబాబు, మేడిది గోవిందు, గుత్తుల శ్రీను, మేడిది దుర్గాప్రసాద్, కనకాల నారాయణరావు, పొగాకు శివ గణేష్, పొగాకు నాగ సూరిబాబు, కంతిటి సురేష్, వాకపల్లి వీర వెంకట సత్యనారాయణ, పాటి శ్రీనివాసరావు, వాకపల్లి ప్రవీణ్, వులుసు బాలాజీ, కనకాల విజయ్ కుమార్, చెల్లి చక్రధర్, పొగాకు కృష్ణ, వక్క బట్ల వీరేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.