దసరా ఉత్సవాల్లో అమ్మవారి ప్రసాదం లడ్డూ కూడా కల్తీ: ఎం.హనుమాన్

విజయవాడ, ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి దసరా మహోత్సవాలకి కనీసం సరైన సదుపాయాలు ఈ ప్రభుత్వం భక్తులకు కల్పించలేక పోతుంది. భక్తులు పడుతున్న ఇబ్బందులకి పోతిన మహేష్ దేవస్థానాన్ని ప్రశ్నిస్తే మైక్స్ కట్ చేసి లాక్కుని దౌర్జన్యం చేసిన సంఘటన కూడా మనం చూశాం ఈరోజు. దేవస్థానం నిధులు ఈ స్థానిక ఎమ్మెల్యే గాని గుడి చైర్మన్ మరి ఆజాద్ ఇంకా గుడికి సంబంధించిన నాయకులు అమ్మవారి ఖజానాన్ని కొల్లగొడుతున్నారు కనీసం అమ్మవారికి నైవేద్యంగా పెట్టే లడ్డులో కూడా ఎంత కల్తీ అయిపోయింది అంటే కనీసం ఆ లడ్డూలు కూడా నిలవ. మరి క్వాలిటీ లేని లడ్డూలు అమ్మితే భక్తులు చాలా మంది గొడవలు చేసే దృశ్యం మనం చూస్తున్నాం. ఈ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అధికారులకు వచ్చాక 70 కోట్ల రూపాయలు నిధిని అమ్మవారి కేటాయిస్తున్న మాట వాస్తవం కాదా? నిధులు కేటాయించారా.? ఈ దసరా మహోత్సవాల్లో చాలామంది అనేక ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. ఈ వైసీపీ దౌర్జన్యానికి వైసీపీ నాయకులు అవినీతికి కనీస అమ్మవారి అలంకరణ కూడా సరిగ్గా చేయడం లేదంటే ఎంత అవినీతి జరుగుతుందో అమ్మవారి దేవస్థానంలో మనం గుర్తించాలి 2024లో మా జనసేన ప్రజల ప్రభుత్వం స్థాపిస్తాం. పశ్చిమ నియోజకవర్గంలో పోతిన మహేష్ ఆధ్వర్యంలో వచ్చే దసరాకి ప్రతి భక్తులు తృప్తిపడేలా ప్రతి భక్తులు న్యాయం జరిగేలా ప్రతి భక్తులకి అమ్మవారి దర్శనానికి వస్తే ఆనందంతో దర్శనం చేసుకుని భక్తులు పంపించే బాధ్యత మేము తీసుకుంటా ఎక్కడ అవినీతి లేకుండా అమ్మవారి ప్రతి ఒక్క రూపాయి అమ్మవారికి చెందేలాగా మేము మా ప్రభుత్వం పని చేసే దశగా మేము తీసుకువెళ్తామని 40వ డివిజన్ కో-ఆర్డినేటర్ న్యాయవాది జనసేన పార్టీ చేనేత రాష్ట్ర కార్యదర్శి ఎం.హనుమాన్ అన్నారు.