భవానీ ప్రతిరూపాన్ని దర్శించుకున్న శ్రీమతి బత్తుల

రాజానగరం, కోరుకొండ మండలం, నరసాపురం గ్రామంలో దేవీ నవరాత్రులు పురస్కరించుకుని పలు చోట్ల భవానీ ప్రతిరూపాన్ని దర్శించుకుని భవాని అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో నరసాపురం జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.