అల్లూరి రామ్మోహన్ రావును పరామర్శించిన అమ్మిశెట్టి వాసు

విజయవాడ తూర్పు నియోజకవర్గం కృష్ణలంకలో రాధా రంగా మిత్రమండలి సభ్యులు, సీనియర్ రాజకీయ నాయకులు అల్లూరి రామ్మోహన్ రావు సతీమణి శ్రీమతి అల్లూరి శ్రీదేవి ఇటీవల కాలం చేయగా గురువారం వారిని మరియు వారి కుటుంబ సభ్యులను జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి & విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు కలిసి పరామర్శించడం జరిగింది.