జనసేన పార్టీ సిమెంట్ బెంచీల ఏర్పాటు
పెదకూరపాడు నియోజకవర్గం, అచ్చంపేట మండలం, చిగురుపాడు ఓర్వకల్లు గ్రామాల నందు జనసేన పార్టీ సిమెంట్ బెంచీల ఏర్పాటు చేసిన సందర్భంగా సిమెంట్ బెంచులను పరిశీలిస్తున్న జనసేన పార్టీ పెదకూరపాడు నియోజకవర్గ అధికార ప్రతినిధి దేశెట్టి అనంత నాయుడు, అచ్చంపేట మండల అధ్యక్షులు మట్టం వీరభద్రరావు, అచ్చంపేట టౌన్ అధ్యక్షులు నీలం ప్రసాద్ ఉపాధ్యక్షులు మన్యం జనార్దన్ రావు, పోలశెట్టి చెంచయ్య మండల కార్యదర్శి కందుల గణేష్, పూల నాగరాజు, మిరియాల సురేష్, పూల కోటేశ్వరరావు, రమేష్ గ్రామాల్లో చిగురుపాడు జనసేన కార్యకర్తలు, ఓర్వకల్ జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-25-at-19.31.57-1024x458.jpeg)