కార్తీక వనసమారాధన కార్యక్రమంలో పాల్గొన్న పంతం నానాజీ

కాకినాడ రూరల్: కాకినాడ టౌన్ పాన్ షాప్ యజమానుల సంక్షేమ సంఘము ఆధ్వర్యంలో కార్తీక వనసమారాధన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ హాజరయ్యారు.