అయ్యప్ప స్వామి ఇరుముడుల కార్యక్రమంలో పాల్గొన్న అక్కల రామ మోహన రావు

మైలవరం: రేడ్డిగూడెం మండలం, తాటిగూడెం గ్రామంలో అయ్యప్ప స్వామి భజన, ఇరుముడుల కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులు అక్కల రామ మోహన రావు (గాంధి), కాంతారావు, సుందరామిరేడ్డి, ఉదయ్, క్రాంతి, దుర్గరావు, సునీల్, భరత్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.