కాళీకృష్ణ భజన కార్యక్రమంలో పాల్గొన్న బత్తుల వెంకటలక్ష్మి

రాజానగరం: కోరుకొండ మండలం, గాడాల గ్రామంలో కాళీకృష్ణ భక్తిబృందం వారిచే ఘనంగా నిర్వహించబడిన కాళీకృష్ణ భజన కార్యక్రమంలో పాల్గొన్న రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి.. స్థానిక మహిళలను ఆప్యాయంగా పలకరిస్తూ, అభివాదం చేస్తూ ముందుకు సాగిన ఈ కార్యక్రమంలో అడ్డాల శ్రీను, మన్యం శ్రీను, అడ్డాల దొరబాబు, దేవన దుర్గాప్రసాద్, మద్దిరెడ్డి బాబులు, వేగిశెట్టి రాజు, నాతిపాం దొరబాబు, తోట అనిల్ వాసు, పుణ్యక్షేత్రం జనసైనికులు, గాడాల జన శ్రేణులు పాల్గొన్నారు.