బొలిశెట్టి వీర్రాజుని పరామర్శించిన పితాని

ముమ్మిడివరం, ఐ.పోలవరం మండలం పోలవరం గ్రామంలో మోటార్ సైకిల్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బొలిశెట్టి వీర్రాజుని శుక్రవారం జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జక్కంశెట్టి బాలకృష్ణ(పండు), దేవు రాంబాబు, దూడల స్వామి, రాయపురెడ్డి బాబీ, మల్లిపూడి రాజా, మద్దిరెడ్డి కుమార్, దంగుడుబియ్యం స్వామి, స్వామి నాయుడు, సతీష్, పాటి శ్రీను మొదలగు జనసేన నాయకులు పాల్గొన్నారు.