టిడిపి సీనియర్ నాయకులను మర్యాదపూర్వకంగా కలిసిన బొంతు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మలికిపురం గ్రామంలో టిడిపి సీనియర్ నాయకులు ముదునూరి ప్రసాద్ రాజు, పెనుమత్స రాజబాబు మరియు ముదునూరి రంగరాజులను రాజోలు జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు మర్యాదపూర్వంగా కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మల్లిపుడి సత్తిబాబు, గ్రామ శాఖ అధ్యక్షులు ప్రసాద్, వీరా వెంకట్, పోలిశెట్టి గణేష్ తదితరులు పాల్గొన్నారు.