బొర్రా వెంకట అప్పారావుని కలిసిన లావు శ్రీకృష్ణదేవరాయలు

పల్నాడు జిల్లా, సత్తెనపల్లి దూళిపాళ్ళ జనసేన పార్టీ కార్యాలయంలో బొర్రా వెంకట అప్పారావుని మర్యాదపూర్వకంగా కలిసిన పార్లమెంట్ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, సతీమణి శ్రీమతి మేఘన మరియు ఎలక్షన్ కోఆర్డినేటర్ జంగా కృష్ణమూర్తి యాదవ్.