శ్రీశైలంలో కార్తిక మాసోత్సవాలు ప్రారంభం

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో కార్తిక మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి డిసెంబర్‌ 4 వరకు ఉత్సవాలు కొనసాగనున్నాయి. శ్రీశైలం మల్లన్న ఆలయంలో శుక్రవారం కార్తిక మాసోత్సవాలు ఘనంగా

Read more

భారతీయులందరికీ దీపావళి శుభాకాంక్షలు: పవన్ కళ్యాణ్

మ‌తి త‌ప్పిన పాల‌కుల దాష్టీకాల నుంచి ప్ర‌జ‌ల‌ను ర‌క్షించాల‌ని ఈ దివ్వెల పండుగ సంద‌ర్భంగా ఆ ఆదిశ‌క్తిని ప్రార్థిస్తున్నాన‌ని జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ కళ్యాణ్ అన్నారు. ప్ర‌జ‌ల‌కు

Read more

తెరపైకి మరోసారి ప్రత్యేక హోదా!

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే అంశాన్ని దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశంలో ప్రస్తావించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డు పరిధిలోకి జూరాల

Read more

నాలుగో రోజుకు చేరిన అమరావతి రైతుల మహాపాదయాత్ర

ఏపీ ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రాజధాని రైతులు, మహిళలు చేపట్టిన మహాపాదయాత్ర నాలుగో రోజు ప్రారంభమైంది. న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో చేపట్టిన ఈ యాత్ర

Read more

పర్యాటకులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. బోటు షికారుకు గ్రీన్ సిగ్నల్!

పర్యాటకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నదుల్లో బోటు షికారుకు అనుమతులు మంజూరు చేసింది. ఈ నెల ఏడో తేదీ నుంచి పాపికొండలు, భవానీద్వీపం, శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో

Read more

దీపావళి శుభాకాంక్షలు

చీక‌టిపై వెలుగు, చెడుపై మంచి విజ‌యానికి ప్ర‌తీక దీపావ‌ళి. ఈ పండుగ మీ అంద‌రి ఇంట ఆనంద‌పు కాంతులు నింపాల‌ని, సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని

Read more

ఏపీలో అగ్రవర్ణ పేదల సంక్షేమ శాఖ ఏర్పాటుకు జీవో జారీ

ఏపీలోని ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదల సంక్షేమం కోసం ఏపీ సర్కార్ ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసింది. ఈడబ్ల్యూఎస్‌ సంక్షేమ శాఖను ఏర్పాటు చేస్తూ సాధారణ పరిపాలన

Read more

మూడు రాజధానులు మిథ్యే.. వైసీపీ నాయకులపై నిప్పులు చెరిగిన పవన్ కళ్యాణ్ కల్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వంపై మరోమారు తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ఇటీవల తీవ్ర చర్చనీయాంశమైన గంజాయిపై మాట్లాడుతూ.. ముంబై తీరంలోని క్రూయిజ్ నౌకలో తక్కువ

Read more

ఇది జనవిజయం.. వారికే అంకితం- ఈటల

హూజూరాబాద్ ఉప ఎన్నికలో తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలందరికీ ఈటల రాజేందర్ కృతజ్ఞతలు తెలిపారు. తన గెలుపును హుజూరాబాద్ నియోజకవర్గం ప్రజలకు అంకితం చేశారు ఈటల. హుజూరాబాద్

Read more

కొనసాగుతున్న అమరావతి రైతుల ‘మహాపాదయాత్ర’

అమరావతినే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ రాజధాని రైతులు, మహిళలు చేపట్టిన మహాపాదయాత్ర మూడో రోజుకు చేరుకుంది. న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో చేపట్టిన ఈ

Read more