రాజధాని నిధులు కేంద్రమే భరించాలి: సదరన్‌ కౌన్సిల్లో ప్రభుత్వం ప్రతిపాదన

రాజధాని నిర్మాణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదన ముందుకు తెచ్చింది. నిర్మాణానికి అవసరమైన నిధులను కేంద్రమే ఇవ్వాలని ప్రతిపాదించింది. దీనికి అవసరమైన విధంతా ఎపి పునర్విభజన

Read more

కోవిడ్ డెత్ ఆడిట్ కోసం హైకోర్టులో పిల్‌

తెలంగాణలో కరోనా మరణాలపై అనేక అనుమానాలున్నాయి. దాదాపు లక్ష మందికి పైగా చనిపోయారని అంచనా. కానీ.. 3,912 మంది మాత్రమే మృతిచెందారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. సుప్రీం

Read more

చెన్నైకి సమీపంలో తీరం దాటిన వాయుగుండం.. ఏపీలో పలుచోట్ల వర్షాలు

పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం చెన్నైకి సమీపంలో తీరాన్ని దాటింది. గడచిన ఆరు గంటలుగా గంటకు 4 కిలోమీటర్ల వేగంతో కదిలిన వాయుగుండం పశ్చిమ వాయువ్యదిశగా కదులుతూ

Read more

భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్లకు సిఎం జగన్ ఆదేశం

తమిళనాడు సరిహద్దు గల ఏపీ ప్రాంతాల్లో భారీ వర్శాలు కురిసే అవకాశం ఉందని నెల్లూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు.

Read more

జడ్జీలపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు .. చార్జ్‌షీట్‌ నమోదు చేసిన సీబీఐ!

ఏపీ జడ్జీలపై, న్యాయాధికారులపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఆరుగురపై సీబీఐ చార్జ్‌ షీట్‌ నమోదు చేసింది. సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టిన ఆరుగురిపై

Read more

31 నిమిషాల ఆలస్యానికి రూ.500 పార్కింగ్ ఛార్జి..

దిమ్మ తిరిగిపోయే పార్కింగ్ ఛార్జీలతో షాకుల మీద షాకులు ఇస్తోంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ప్రైవేటుకు పగ్గాలు అందిస్తే పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయనటానికి నిదర్శనంగా తాజా

Read more

రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో పారదర్శకత పాటించాలి: సీఎం జగన్‌

రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలని అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  ఆదేశించారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు లబ్ధిదారులుకు క్లియర్‌ టైటిల్‌తో రిజిస్ట్రేషన్‌ దరఖాస్తులు ఎప్పటికప్పుడు

Read more

కలెక్టరేట్ల వద్ద భాజపా కిసాన్‌మోర్చా ఆధ్వర్యంలో ధర్నాలు

వానాకాలంలో రైతులు పండించిన ధాన్యాన్ని ఆలస్యం లేకుండా వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణలోని అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద భాజపా కిసాన్‌మోర్చా ఆధ్వర్యంలో ధర్నాలు

Read more

పోడు భూములపై హైకోర్టులో విచారణ

రాష్ట్రంలో పోడు భూములపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. వేలాది మంది ఆదివాసులను అడవి నుండివెల్ల గొట్టడాన్ని సవాలు చేస్తూ చెరుకు సుధాకర్, పిల్ విశ్వేశ్వర్ రావు,

Read more

ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు…!

ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ట ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాగా రానున్న మరో

Read more