జీ 20 ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు మద్దతు కొనసాగిస్తాం

కరోనాతో సంక్షోభంలో కూరుకుపోయిన ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఉత్తేజితం చేసే దిశగా పలు దేశాలు ప్రారంభించిన మద్దతు చర్యలను ముందస్తు ఉపసంహరణకు తాము వ్యతిరేకమని జి20 దేశాలు

Read more

భారీగా పెరిగిన వాణిజ్య గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర

గ్యాస్ కంపెనీలు వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరను అమాంతం పెంచేశాయి. నేటి నుంచి వాణిజ్య సిలిండ‌ర్ ధ‌ర రూ.266 పెంచుతున్న‌ట్లు ప్ర‌క‌టించాయి. అయితే, గృహాల్లో వాడే ఎల్‌పీజీ

Read more

సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకల్లో అమిత్ షా

స్వాతంత్య్రం అనంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను, ఆయన సేవలను కనుమరుగు చేసే ప్రయత్నాలు జరిగాయని.. ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా

Read more

2022 చివరినాటికి 5 బిలియన్‌ డోసులు ఉత్పత్తి టార్గెట్.. జి-20 సదస్సులో మోడీ

కరోనాపై ప్రపంచం చేస్తున్న పోరాటానికి తమ వంతు సాయంగా వచ్చే ఏడాది చివరి నాటికి 5 బిలియన్‌ కోవిడ్‌ వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసేందుకు భారత్‌ సిద్ధంగా ఉందని

Read more

ఎల్ఓసీ వెంట పేలిన పేలిన మందుపాతర: ఇద్దరు జవాన్లు మృతి

జమ్ముకాశ్మీర్‌లో నౌషెరా-సుందర్‌బనీ సెక్టార్‌లోని నియంత్రణ రేఖకు సమీపాన మందుపాతర పేలి ఇద్దరు జవాన్లు మృతి చెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. పెట్రోలింగ్‌ చేస్తున్న ఆర్మీ సిబ్బంది…ల్యాండ్‌మైన్‌ పైకి

Read more

వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్ తో సమావేశమైన ప్రధాని మోదీ

ఇటలీలోని రోమ్ లో జరిగే 16వ జీ-20 దేశాల సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లారు. ఈ సందర్భంగా వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్ తో

Read more

జి20 వేదికగా బైడెన్‌, మాక్రాన్‌ ముఖాముఖి

అణుజలాంతర్గాముల కొనుగోలు వివాదం తరువాత అమెరికా, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు జో బైడెన్‌, ఇమ్మానియేల్‌ మాక్రాన్‌ తొలిసారిగా ముఖాముఖి సమావేశం కానున్నారు. ఇందుకు ఇటలీ రాజధాని రోమ్‌లో శనివారం

Read more

ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ ఎఫెక్ట్.. ఎంపీలకు విమాన టికెట్లు రద్దు చేసిన కేంద్రం

ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ ప్రక్రియ మొదలైన వేళ ఎంపీలకు కేంద్రం షాకిచ్చింది. ఇకపై ఎంపీలు ఎవరి విమాన టికెట్లను వారే కొనుగోలు

Read more

5-11 ఏళ్ల చిన్నారుల ఫైజర్‌ టీకాకు అమెరికా ఆమోదం

5 నుండి 11 ఏళ్ల మధ్య వయస్సు పిల్లలకు అందించేందుకు అభివృద్ధి చేసిన ఫైజర్‌ వ్యాక్సిన్‌కు అమెరికా ఆమోదం తెలిపింది. దీంతో ఈ వయస్సు కల్గిన 28

Read more

టిఎంసిలో చేరిన లియాండర్ పేస్

టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్, అలనాటి నటి నఫీసా అలి శుక్రవారం నాడిక్కడ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమక్షంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. విలేకరుల

Read more