ఆఫ్ఘ‌న్‌లో విదేశీ క‌రెన్సీపై నిషేధం విధించిన తాలిబన్ ప్రభుత్వం!

ఆప్ఘ‌నిస్థాన్‌లో తాలిబన్లు తీసుకుంటోన్న నిర్ణ‌యాలు ప్ర‌జ‌ల‌ను మ‌రిన్ని క‌ష్టాలపాలు చేస్తున్నాయి. తాజాగా తాలిబ‌న్లు విదేశీ క‌రెన్సీపై నిషేధం విధిస్తూ నిర్ణ‌యం తీసుకోవ‌డం అక్కడి ప్రజలకు మరో కష్టమనే

Read more

ఇటలీ, యూకే పర్యటన ముగించుకొని ఢిల్లీ కి చేరుకున్న మోడీ

ఐదు రోజులపాటు ఇటలీ, బ్రిటన్​లో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. మంగళవారం తిరిగి భారత్​కు పయనమయ్యారు. ఈ పర్యటనలో భాగంగా.. ఆయన జీ20 సదస్సు, కాప్​26 ప్రపంచ

Read more

వన్‌ సన్‌, వన్‌ వరల్డ్‌, వన్‌ గ్రిడ్‌.. గ్లాస్గో సదస్సులో ప్రధాని మోదీ ప్రతిపాదన

సౌరశక్తి నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ, కరెంట్‌ కొరత ఉన్న ప్రాంతాలకు సరఫరా చేయడమే లక్ష్యంగా ‘వన్‌ సన్‌, వన్‌ వరల్డ్‌, వన్‌ గ్రిడ్‌’ ప్రాజెక్టును భారత్‌

Read more

కొత్త పార్టీ పేరు ప్రకటించిన అమరీందర్‌ సింగ్‌

పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ మంగళవారం తన కొత్త పార్టీ పేరును ‘పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌’గా ప్రకటించారు. ఎలక్షన్‌ కమిషన్‌ దగ్గర నుంచి అనుమతి వచ్చిన

Read more

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్

పంజాబ్ కాంగ్రెస్ లో ఏర్పడిన సంక్షోభం పరాకాష్ఠకు చేరింది. మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ (79) కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ

Read more

విధ్వంసాన్ని అడ్డుకుందాం: బ్రిటన్‌ ప్రధాని జాన్సన్‌

120కిపైగా దేశాల ప్రభుత్వాధిపతులు, దేశాధ్యక్షులు పాల్గొంటున్న ‘ప్రపంచ నేతల సదస్సు’ (డబ్ల్యూఎల్‌ఎస్‌) సోమవారం బ్రిటన్‌లోని గ్లాస్గో నగరంలో ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో

Read more

2070 నాటికి కాలుష్యరహిత భారత్: ప్రధాని మోడీ

బ్రిటన్‌లోని గ్లాస్గోలో జరిగిన 2021 ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రసంగం చేశారు. 2070 నాటికి పూర్తి నికర-శూన్య కర్బన ఉద్గారాలను

Read more

మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ అరెస్ట్

మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌‌ (71) గత రాత్రి అరెస్టయ్యారు. అంతకుముందు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆయనను 12 గంటలకుపైగా విచారించింది.

Read more

కోవాగ్జిన్‌కు ఆస్ట్రేలియా గ్రీన్‌ సిగ్నల్‌

భారత్‌ నుండి వచ్చే ప్రయాణీకులకు ఆస్ట్రేలియా శుభవార్త చెప్పింది. కోవాగ్జిన్‌ తీసుకున్న ప్రయాణీకులకు దేశంలోకి అనుమతినిచ్చేందుకు ఆమోదం తెలిపింది. నిబంధనల సడలింపుల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.

Read more

కేంద్రానికి రైతు సంఘాల ఆల్టిమేటం

ల్ల చట్టాలను రద్దు చేయాలంటూ 11 నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేపడుతున్న రైతు సంఘాలు తాజాగా కేంద్రానికి ఆల్టిమేటం జారీ చేశాయి. కేంద్రానికి నవంబ్‌ 26

Read more