IPL-2021: స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడ్డ సన్‌రైజర్స్‌

ఐపీఎల్‌లో హైదరాబాద్ కథ ముగిసింది. గత రాత్రి పంజాబ్ కింగ్స్‌తో జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్‌లో లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది. ఫలితంగా ఫే ఆఫ్స్‌ ఆశలు అడుగంటిపోయాయి.

Read more

ప్లే ఆఫ్‌కు ఢిల్లీ -రాజస్తాన్‌పై 33 పరుగుల తేడాతో గెలుపు

ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌(ఐపిఎల్‌)లో ప్లే-ఆఫ్‌కు చేరుకుంది. రాజస్తాన్‌ రాయల్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 33 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి

Read more

IPL 2021: బెంగళూరుపై చెన్నై గెలుపు

షార్జా వేదికగా జరిగిన ఐపీఎల్ 35వ మ్యాచ్‌లో ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ మరోమారు ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో

Read more

ముంబయిపై కోల్‌కతా టీం అద్భుత విజయం.. అర్థసెంచరీలతో ఆకట్టుకున్న అయ్యర్, త్రిపాఠి

ఐపీఎల్ 2021లో భాగంగా 34 వ మ్యాచులో ముంబై ఇండియన్స్ టీంతో కోల్‌కతా నైట్ రైడర్స్ టీం తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచులో కేకేఆర్ టీం అద్భుత

Read more

ఐపీఎల్ 2021: లో స్కోరింగ్ మ్యాచ్‌లో ఢిల్లీదే విజయం

ఐపీఎల్ తొలి దశలో అదరగొట్టి అగ్రస్థానంలో ఉన్న ఢిల్లీ కేపిటల్స్ రెండో దశనూ విజయంతో ఆరంభించింది. గత రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల

Read more

చివరి ఓవర్‌లో అద్భుతం చేసి రాజస్థాన్ ని గెలిపించిన కార్తీక్ త్యాగి

రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య గత రాత్రి జరిగిన ఐపీఎల్ మ్యాచ్ అద్భుతంగా సాగింది.. రాజస్థాన్ రాయల్స్ 185 పరుగులకి ఆలౌటవగా.. అనంతరం ఛేదనలో పంజాబ్

Read more

ఐపీఎల్ 2021 : విజయం సాధించిన కేకేఆర్

ఐపీఎల్‌లో భాగంగా అబుదాబిలో గతరాత్రి బెంగళూరు రాయల్ చాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా ఘన విజయం సాధించింది. కోహ్లీ సేన నిర్దేశించిన 93 పరుగుల విజయ లక్ష్యాన్ని

Read more

IPL 2021:ముంబై పై చెన్నై సూపర్ కింగ్స్ గ్రాండ్ విక్టరీ

ఐపీఎల్ 14 సీజన్‌. సెకెండ్ ఫేజ్ తొలి మ్యాచే టీ20 క్రికెట్‌లోని అసలు మజాను చూపించింది. ముంబై ఇండియన్స్‌పై 20 పరుగుల తేడాతో విజయం సాధించింది చెన్నై

Read more

టీమిండియా టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీ

టీమిండియా సారథి విరాట్ కోహ్లీ టీ20 సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. ఇకపై టెస్టులు, వన్డేల్లో మాత్రమే కెప్టెన్ గా కొనసాగుతానని స్పష్టం చేశాడు. మూడు

Read more

IPL 2021: ఐపీఎల్ ఫ్యాన్స్‌కు బీసీసీఐ గుడ్‌ న్యూస్‌..

క్రికెట్ అభిమానులకు బీసీసీఐ గుడ్‌ న్యూస్‌ అందించింది. యూఏఈ వేదికగా జరగనున్న ఐపీఎల్ సెకెండ్‌ ఫేజ్‌ మ్యాచ్‌లను వీక్షించడానికి పరిమిత సంఖ్యలో అభిమానులును అనుమతించనున్నారు. యూఏఈలో కోవిడ్

Read more