చిరుపవన్_సేవాసమితి వాటర్ ట్యాంకర్ ద్వారా మంచి నీటి పంపిణీ

జనసేన పార్టీ చిరుపవన్_సేవాసమితి ఆద్వర్యంలో ఏర్పటుచేసిన వాటర్ ట్యాంకర్ ద్వారా ఆదివారం మలికిపురం గ్రామంలో నీరు అందక ఇబ్బందులు పడుతున్నవారికి మలికిపురం జనసేన ఎంపీటీసీ జక్కంపూడి శ్రీ దేవిశ్రీనివాస్ (ట్రాక్టర్ డిజల్)ఖర్చులతో మలికిపురం జనసైనికుల ద్వారా త్రాగునీరు అందించడం జరిగింది.