కరోనా మొదటి డోసు టీకా వేయించుకున్న హీరో నాగార్జున
హైదరాబాద్: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. ఇందులో భాగంగా టాలీవుడ్ అగ్రకథానాయకుల్లో ఒకరైన అక్కినేని నాగార్జున వ్యాక్సిన్ తీసుకున్నారు. నగరంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో టీకా మొదటి డోసు వేయించుకున్నారు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా తెలియజేశారు. ‘నిన్న నేను కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్నాను. అర్హులైన ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ను తీసుకోవాలి. దీనికోసం ఆన్లైన్లో (cowin.gov.in) రిజిస్టర్ చేసుకుని, టీకా వేయించుకోవాలి’ అని కోరారు.
Got my #covaxin jab yesterday .. absolutely no down time👍😊I urge whoever is eligible to take the vaccine!!
— Nagarjuna Akkineni (@iamnagarjuna) March 17, 2021
You can now register for your #Covid19vaccine at https://t.co/Rm3ZUrv1Kx Book your vaccine. and get it done! #Unite2FightCorona#VaccineVarta@MoHFW_India @BMGFIndia pic.twitter.com/B4wjGoKLjx