స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో పాల్గొన్న దారం అనిత

జనసేన పార్టీ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత సోమవారం జనసేన పార్టీ మంగళగిరి కార్యాలయంలో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొనడం జరిగింది.. వేడుకలలో బాగంగా జనసేన సమావేశంలో అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ స్వాతంత్ర్య దినోత్సవ ప్రాముఖ్యతను గురించి ప్రస్తుత రాజకీయాల మీద మాట్లాడారు.. అనంతరం అఖిలభారత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం కర్ణాటక టీం మురళి, గోవర్ధన్, మంజునాధ, హరీష్, గజేంద్ర, మురళిబుజ్జి, బల్లారి మురళి మర్యాదపూర్వకంగా అధ్యక్షుల వారిని కలిసి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *