అనకాపల్లి జనసేన ఆధ్వర్యంలో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు

అనకాపల్లి, 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అనకాపల్లి నాలుగు రోడ్ల జంక్షన్ దగ్గర జనసేన జెండా దిమ్మ దగ్గర స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జనసేన నాయకులు పాల్గొనడం జరిగింది. అలాగే స్కూల్ మరియు కాలేజ్ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అనకాపల్లి పట్టణం మరియు మండల నుంచి శ్రీరామదాసు గోవింద్, తాకాసిసత్యం దొర, తాడి రామకృష్ణ, దూలం గోపి, మల్ల శీను, గంగుపాము జగదీష్, అప్పి కొండ గణేష్, బన్నికని రాము, ఎస్ఆర్ఎం హరీష్ మరియు మల్ల వంశీ, గొల్లవిల్లి రాజు, మోహన్ ప్రశాంత్ తదితర నాయకులు పాల్గొన్నారు. అలాగే కసింకోట మండల నాయకులు గల్లా కొండలరావు జనసేన నాయకులు జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.