జనం కోసం జనసేన 503వ రోజు

జగ్గంపేట, జనం కోసం జనసేన 503వ రోజులో భాగంగా మన పార్టీ ఎన్నికల గుర్తు అయిన గాజు గ్లాసుల పంపిణీ కార్యక్రమం జగ్గంపేట మండలం జె.కొత్తూరు గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 500 గాజు గ్లాసులు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 74500 గాజు గ్లాసులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జగ్గంపేట మండల అద్యక్షులు మరిశే రామకృష్ణ, జగ్గంపేట మండల మహిళా కమిటీ అధ్యక్షురాలు లంకపల్లి భవాని, జగ్గంపేట మండల యువత అధ్యక్షులు మొగిలి గంగాధర్, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు తోలాటి ఆదినారాయణ గారికి, జగ్గంపేట మండల మీడియా సమాచార కార్యదర్శి సైతన నాగేశ్వరావు, జె.కొత్తూరు గ్రామ అధ్యక్షులు గుంటముక్కల మధు, గ్రామ ప్రధాన కార్యదర్శి కక్కల నూకరత్నం, కక్కల రాజు, నకిరెడ్డి నాగు, వెంటపాటి దుర్గ, బుదిరెడ్డి కృష్ణ సుబ్బారావు, సేనాపతి సాయి, నరం సత్తిబాబు, గుడివాడ జోగేశ్వరరావు, సిరిమళ్ళ రాంబాబు, పుగమళ్ళ పెద్దకాపు, కాట్రావులపల్లి నుండి నల్లా శివ, కిర్లంపూడి నుండి పాతిరెడ్డి శేఖర్, గంధం అవినాష్, రాజపూడి గ్రామ అధ్యక్షులు కిలాని శివాజీ, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నాని లకు మరియు జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా జె.కొత్తూరు గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన ప్రగడ చిట్టియ్య కుటుంబ సభ్యులకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.