శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న దేవా వరప్రసాద్

  • టిటిడి, జనసేన, బిజేపి ఉమ్మడి అభ్యర్థి దేవా వరప్రసాద్ అంతర్వేది

రాజోలు నియోజకవర్గం: టి టి డి, జనసెన, బి జే పి, ఉమ్మడి అభ్యర్థి దేవా వరప్రసాద్ అంతర్వేది శ్రీ క్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం అంతర్వేది పాలెం పల్లపోతు హనుమంతరావు (బంగారం) వారి ఇంటి వద్దకు వెళ్లి కుటుంబ సభ్యులను కలుసుకుని తమ అమూల్యమైన ఓటును జనసేన అభ్యర్థి అయిన తనకు గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని ప్రచార కార్యక్రమం మొదలుపెట్టిన దేవ వరప్రసాద్. ఈ కార్యక్రమంలో నియోజవర్గ పెద్దలు లింగోలు పెద్దబ్బులు జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దిరిశాల బాలాజీ, గోదావరి జిల్లాల ఎన్నికల కో కన్వీనర్ పినిశెట్టి బుజ్జి, జనసేన పార్టీ మత్స్యకార వికాస విభాగ రాష్ట్ర కార్యదర్శి పొన్నాల ప్రభా గారు, జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి గుబ్బల రవి కిరణ్ గారు, సఖినేటిపల్లి మండల జనసేన పార్టీ అధ్యక్షులు గుబ్బల ఫణి, అంతర్వేది దేవస్థానం ఎంపిటిసి బైరా నాగరాజు, ఉండపల్లి అంజి, కుసుమ నాని ,పెచ్చెట్టి చక్రి, ఎమ్మార్పీఎస్ నాయకులు సెట్టెం శ్రీను, జనసేన నాయకులు గంటా నాయుడు.