రాజమండ్రిలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

రాజమండ్రి సిటీ, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాలు మేరకు రాజమండ్రి అర్బన్ ఇంచార్జ్ అనుశ్రీ సత్యనారాయణ చేతుల మీదగా ప్రమాద భీమా కిట్లు పంపిణి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం రాజమండ్రి కార్పొరేషన్ కార్యదర్శి గుణ్ణం శ్యామ్ సుందర్ పాల్గొన్నారు. మరియు జనసేన వీర మహిళ పి ప్రభ, శారదా శ్యామ్ సర్కిల్ వార్డు జనసైనికులకు కిట్లు అందజేయడం జరిగింది.