జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

  • పార్టీని బలోపాతం చేస్తూ ప్రజల్లోకి తీసుకెళ్తాం
  • పార్టీ నాయకులు జువ్వది బద్రి

పాయకరావుపేట: కోటవురట్ల, అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండల పరిధిలో ఉన్నటువంటి షాపులకు, ఇళ్లకు వెళ్లే మండల టౌన్ అధ్యక్షుడు జనసేన పార్టీ నాయకులు జువ్వాధీ బద్రి ఆధ్వర్యంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్లు, బక్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనలోకి జనసేన అనే కార్యక్రమంలో ద్వారా పార్టీని బలోపాతం చేస్తూ ప్రజల్లోకి తీసుకెళ్తాం అని ఆయన చెప్పారు. రాబోయే 2024లో కాబోయే సీఎం పవన్ కళ్యాణ్ అంటూ నివాదాలు చేశారు. ఆశయం ఉన్నవాడికి ఓటమి ఉండదు. పోరాటం ముందడుగు మాత్రమే ఉంటుంది. అలాగే ఆస్తో ఉన్నవాడికి అధికారులు వస్తే దోచుకుంటాడు అదే ఆశయంతో ఉన్నవారికి అధికారులు ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తారు అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కోటఉరట్ల మండల టౌన్ అధ్యక్షుడు జూపతి బద్రి, రంగబాబు, రాఘవ తదితరులు పాల్గొన్నారు.