జనం కోసం జనసేన మహాయజ్ఞం 672వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: ఇంటికి దూరంగా – ప్రజలకు దగ్గరగా” ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన పార్టీ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావడం కోసం జగ్గంపేట నియోజకవర్గంలో చేస్తున్న జనం కోసం జనసేన మహాయజ్ఞం 672వ రోజు కార్యక్రమం
బుధవారం గండేపల్లి మండలం మురారి గ్రామంలో జరిగింది. జనం కోసం జనసేన మహాయజ్ఞం 673వ రోజు కార్యక్రమం గురువారం గండేపల్లి మండలం, మురారి గ్రామంలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర తెలిపారు. ఈ రోజు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గండేపల్లి మండల అధ్యక్షులు గోన శివరామకృష్ణ, గండేపల్లి మండల ఉపాధ్యక్షులు యరమళ్ళ రాజు, గండేపల్లి మండల ప్రధాన కార్యదర్శి సింగులూరి రామ్ దీప్, కిర్లంపూడి మండల కార్యదర్శి ఎరుబండి పెద్దకాపు, మురారి నుండి గ్రామ అధ్యక్షులు తిక్కిశెట్టి రామాంజనేయులు, అంబటి నరసింహమూర్తి, పోతుల రమణ, చిక్కం గణేష్, చిక్కం నవీన్, ఆరిసెట్టి సురేష్, జె.కొత్తూరు నుండి అయితిరెడ్డి ఏసుబాబు, అదబాల శ్రీరామ్, నక్కా వీరబాబు, సూరేటి రాజు, సోమవరం నుండి డేగల నరేష్, జగ్గంపేట నుండి కంచుమర్తి అశోక్, బూరుగుపూడి నుండి గ్రామ అధ్యక్షులు వేణుఒ మల్లేష్, కోడి గంగాధర్, బోనాసు పద్దయ్య, నార్నీ శ్రీను, అనుకుల శ్రీను, కుండ్లమహంతి లక్ష్మినారాయణ, దాడిశెట్టి బాబ్జీ, గోనేడ నుండి బుర్రే రాజు, రంధి అప్పారావు, పల్లికెల రామకృష్ణ, మాదిరెడ్డి వీరభద్రరావు, నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నాని, జానకి మంగరాజులకు కృతజ్ఞతలు తెలిపారు. జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా సింగరంపాలెం గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన కుక్కల సురేష్ గారి కుటుంబ సభ్యులకు, రామయ్యపాలెం గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన అక్కిరెడ్డి శ్రీను కుటుంబ సభ్యులకు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.