రాప్తాడులో జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

రాప్తాడు నియోజకవర్గం చెన్నైకొత్తపల్లి మండలం, బసంపల్లి గ్రామము ఆంజనేయ స్వామి దేవాలయం నందు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం కిట్లు పంపిణీ కార్యక్రమం మూడవ రోజు ఘనంగా నిర్వహిచడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాప్తాడు ఇంచార్జ్ సాకే పవన్ కుమార్ మరియు చెన్నైకొత్తపల్లి మండల అధ్యక్షులు ఇటికోటి క్రాంతి కుమార్ ముఖ్యమైన నాయకులు, వీరమహిళలు మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.