క్రియాశీలక సభ్యత్వ కిట్లని పంపిణీ చేసిన తాడిపత్రి జనసేన

తాడిపత్రి నియోజకవర్గం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారం.. తాడిపత్రి నియోజకవర్గంలో అత్యధిక క్రియాశీలక సభ్యత్వం చేసిన వారిని కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన నియోజకవర్గ ఇన్చార్జ్ కదిరి శ్రీకాంత్ రెడ్డి సన్మానించి, అదేవిధంగా సభ్యత్వం తీసుకున్న వారికి ఇన్సూరెన్స్ కిట్లను ప్రధానం చేయడం జరిగింది.