జనసేన ఆధ్వర్యంలో దూడెల మల్లిఖార్జున స్వామి దేవస్థానంలో ప్రసాదం పంపిణీ

వర్ధన్నపేట: గోపనపల్లిలో దూడెల మల్లిఖార్జున స్వామి వారి దేవస్థానం జనసేన పర్వతగిరి మండల నాయకులు మొగుళ్ళ రఘుమోహన్ ఆధ్వర్యంలో ఆలయ ఛైర్మెన్ బెల్లం బాలరాజు చేతుల మీదుగా మహా అన్నదాన ప్రసాదం పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా గుండమాల అజయ్, బోయిని క్రాంతి, వర్కాల నాగరాజు, నాంపెల్లి అనిల్ రాజ్, సంగ రవిచందర్, కారింగుల రాజు, చెట్టే రామ్ లక్ష్మణ్, కలిపాక ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.