గెడ్డం బుజ్జి పుట్టినరోజు సందర్భంగా రోగులకు పాలు, రొట్టె పంపిణీ
పాయకరావుపేట, నక్కపల్లి మండలం గొడిచెర్ల గ్రామంలో జనసేన పార్టీ పాయకరావుపేట నియోజకవర్గ జనసేన-టిడిపి సంప్రదింపుల సమన్వయ బాద్యులు గెడ్డం బుజ్జి పుట్టినరోజు సందర్భంగా జనసేనపార్టీ నాయకులు నల్లల రత్నాజి ఆధ్వర్యంలో గొడిచెర్ల పి హెచ్ సి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మరియు గర్భిణి స్త్రీలకు పాలు, రొట్టె పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు నల్లల దొరబాబు జనసైనికులు చింతరెడ్డి చరణ్, నల్లల సాయి, దొమ్మేటి చరణ్, ఉప్పాటి అరుణ్, నాని తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-18-at-16.07.21-1024x577.jpeg)